Category: న్యాయపాలన
Categories
తెలుగులో న్యాయ పాలన
మంగారి రాజేందర్ జింబో జిల్లా జడ్జి గా , జ్యుడీషియల్ అకాడెమి డైరెక్టర్ గా ,తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా పనిచేసారు 5 కథా సంపుటాలను 4 కవితా సంపుటాలను వెలువరించారు.సాహిత్య వ్యాసాలను, లెక్కలేనన్ని లీగల్ వ్యాసాలను రాసారు , రాస్తున్నారు.
వార్తలు:
- పంచాయతీ ట్రైబ్యునల్ తొలి తీర్పు: ఆంధ్రజ్యోతి తీర్పును పూర్తిగా తెలుగులోనే వెలువరించడం గమనార్హం.